సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరమని ఎద్దేవా చేసారు. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలో 28శాతం నేరాలు తగ్గాయన్నారు.
