కేసులో ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించి ప్రకంపనలు సృష్టించింది సీబీఐ. ఈ హత్య విషయం జగన్కు ముందే తెలుసని సంచలన ఆరోపణలు చేసింది. హత్య గురించి ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే ఎంవీ రామకృష్ణారెడ్డి జగన్కు సమాచారం ఇచ్చారని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
