తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల సీట్లు మారాయి. ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది బీఆర్ఎస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయట. ప్రభుత్వం కనీసం కుదురుకోక ముందే.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

KCR warning to Telangana MLAs Kadyam Srihari and Palla Rajeshwar Reddy