KCR warning  : బీఆర్ఎస్ లీడర్స్ కి కేసీఆర్ మాస్ వార్నింగ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల సీట్లు మారాయి. ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది బీఆర్‌ఎస్‌. అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్‌ వివాదాస్పదం అవుతున్నాయట. ప్రభుత్వం కనీసం కుదురుకోక ముందే.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 December 2023, 11:26 AM IST

Published : 
  • 17 December 2023, 11:26 AM IST

Exit mobile version