ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు క్లీన్ తీర్పు ఇచ్చింది. తాను అవినీతి పరుడిని కాదంటూ…న్యాయస్థానం తీర్పు తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు రౌస్ సిబిఐ కోర్ట్ నేడు క్లీన్ చిట్ ఇచ్చింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఏం కావాలి ? ఆమె ఎవరి కోసం పని చేస్తోంది ? కవిత వ్యవహారశైలితో నష్టపోయేది ఎవరు ? లాభపడేది ఏ రాజకీయ పార్టీ ? ఓ వైపు రాజకీయ పార్టీ పెడతానంటూ…మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు ?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో…చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు…పురపోరులో మాత్రం నాకు నువ్వు…నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హరీష్ రావు, కేటీఆర్ వంతు ముగిసింది. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్” ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటలో ఉన్నారు.
ఫోన్ ట్యాపింక్ కేసు వ్యవహారంలో రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆరోపించారు.
వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బి ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టిఆర్ఎస్ పాతికేళ్ల పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదిక గా