ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న పాత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై జనంలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వ్యతిరేకత టిఆర్ఎస్ కి అనుకూలంగా మాత్రం మారడం లేదు
తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇద్దరే మోస్ట్ డిమాండ్ డ్ పొలిటీషియన్స్. ఒకరు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. రెండో వ్యక్తి బి ఆర్ ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.
తెలంగాణ రాజకీయాల్లో ‘ఆత్మగౌరవం’ అనే మాట వినిపిస్తే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు.. ఈటెల రాజేందర్. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొంతుకై నిలిచి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన ఒకే ఒక్కడు
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలతో చర్చలు…మరోవైపు బీజేపీ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఫ్యామిలీ…కాషాయ పార్టీ వైపు చూస్తోందా ? ఫ్యామిలీ మొత్తానికి సీట్లు కావాలని…బీజేపీ ముందు డిమాండ్ పెట్టారా ? బీఆర్ఎస్లో ఉంటే రాజకీయ జీవితం ఉండదనే అంచనాకు వచ్చారా ? బీజేపీ తరపున పోటీ చేస్తే
తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత…బీఆర్ఎస్ను టార్గెట్ను చేశారా ? గులాబీ పార్టీ నుంచి వచ్చామన్న ముద్రను పొగొట్టుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? ఇప్పటికే కేటీఆర్, హరీశ్పై విమర్శలు చేసిన కవిత.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు షేక్ చేస్తోంది. శనివారం నాడు మేడ్చల్ వేదికగా కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించారు. ఒకప్పుడు బీఆర్ఎస్కు ఊపిరిగా ఉన్న ‘టీఆర్ఎస్’ బ్రాండ్ను ఇప్పుడు కవిత
అవును. కెసిఆర్ తన ప్రాణపదమైన టిఆర్ఎస్ అనే పదాన్ని కోల్పోయారు. ఆయన నోటి నుంచి… ఆయన పార్టీ నేతలు నోటి వెంట టిఆర్ఎస్ అనే పదం ఇక వినిపించదు. తెలంగాణ రాష్ట్ర సమితి… టి ఆర్ ఎస్, 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపించింది.