కలకత్తా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. ఆరవ రోజు సీబీఐ ముందు విచారణకు ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హాజరు అయ్యాడు.