మహా క్రతువు ముగిసింది…!

45 రోజులు.. 66 కోట్ల మంది భక్తుల హాజరు.. 6 రాజస్నానాలతో కుంభమేళా పరిసమాప్తి అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు.

Post Published By: Vencateshg
Updated : 27 February 2025, 12:55 PM IST

Published : 
  • 27 February 2025, 12:55 PM IST

Exit mobile version