45 రోజులు.. 66 కోట్ల మంది భక్తుల హాజరు.. 6 రాజస్నానాలతో కుంభమేళా పరిసమాప్తి అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు.

**EDS: RPT WITH ADDED POST PRODUCTION** Prayagraj: A drone shot of devotees gathered to take a holy dip during ongoing Mahakumbh Mela, at the Sangam in Prayagraj, Tuesday, Feb. 18, 2025. (PTI Photo) (PTI02_18_2025_RPT021A)