రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు భరత్. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు.