భూకంపానికి వణికిన మేడారం ఆలయం – సమ్మక్క సారలమ్మలు ఆగ్రహించారా..?
తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. మేడారం ఆలయం కూడా… భూప్రకంపనలకు వణికింది. ములుగు కేంద్రంగా భూకంపం రావడానికి కారణం ఏంటి..? సమక్క సారలమ్మ సాక్షిగా… అసలు ఏం జరిగింది..?