భూకంపానికి వణికిన మేడారం ఆలయం – సమ్మక్క సారలమ్మలు ఆగ్రహించారా..?

తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. మేడారం ఆలయం కూడా… భూప్రకంపనలకు వణికింది. ములుగు కేంద్రంగా భూకంపం రావడానికి కారణం ఏంటి..? సమక్క సారలమ్మ సాక్షిగా… అసలు ఏం జరిగింది..?

Post Published By: Vencateshg
Updated : 4 December 2024, 6:48 PM IST

Published : 
  • 4 December 2024, 6:48 PM IST

Exit mobile version