Parmanand Tolani: 18 సార్లు ఓటమి.. అయినా ఎన్నికల బరిలోకి దిగుతున్న పరమానంద్..

నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి పరమానంద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాడో కూడా చెప్పాడు.

Post Published By: narender Thiru
Updated : 26 October 2023, 7:25 PM IST

Published : 
  • 26 October 2023, 7:25 PM IST

Exit mobile version