జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై రెండు కేసులు నమోదు అయిన నేపధ్యంలో పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి ఎంపీ విచారణకు హాజరు అయ్యారు.