బ్రేకింగ్: పోలీస్ విచారణకు మిథున్ రెడ్డి

జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై రెండు కేసులు నమోదు అయిన నేపధ్యంలో పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి ఎంపీ విచారణకు హాజరు అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 1 November 2024, 11:19 AM IST

Published : 
  • 1 November 2024, 11:19 AM IST

Exit mobile version