One Nation-One Election: ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం పార్లమెంటులో బిల్లు.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కమిటీ..!
దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీని సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కలిశారు. ఎన్నికల ప్యానెల్ ఏర్పాటుపై చర్చించారు.