ఓ వైపు చిరుతలు అంతరించిపోయాయని విదేశాల నుంచి దేశానికి ప్రత్యేక విమానాల్లో తెస్తుంటే ఏపీలో మాత్రం చిరుతలను వేటాడి చంపుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.