ఉదయనిధిపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే మంత్రులైనా ఉపేక్షించేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉదయనిధి వైఖరికి ధీటుగా సమాధానం ఇవ్వాలంటూ మంత్రులకు మోదీ సూచించారు.