G20 Summit: ముగిసిన జీ20 సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం..!

ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ముగిసింది. తర్వాతి జీ20 సదస్సు అధ్యక్షత బాధ్యతలను ప్రధాని మోదీ.. బ్రెజిల్​ అధ్యక్షుడు లులా డా సిల్వకు గావెల్‌కు అప్పగించారు.

Post Published By: narender Thiru
Updated : 10 September 2023, 3:59 PM IST

Published : 
  • 10 September 2023, 3:59 PM IST

Exit mobile version