తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును… ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటాడుతున్నారు. ఎలాగైనా సరే తులసిబాబును అరెస్ట్ చేయించాలని రఘురామ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.