Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తు సీబీఐకి.. నిజాలు నిగ్గు తేలేనా?

ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.

Post Published By: narender Thiru
Updated : 5 June 2023, 9:36 AM IST

Published : 
  • 5 June 2023, 9:36 AM IST

Exit mobile version