రాఖీ కట్టి.. మృత్యు ఒడిలోకి.. అచ్యుతాపురం ప్రమాదంలో కన్నీటి ఘటన..

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు హాయిగా వినిపించిన నవ్వులు.. రేపటి గురించి మాట్లాడుకున్న మనుషులు.. ఒక్క క్షణంలో కాలి బూడిదయ్యారు. శరీరాలు ఛిద్రమయి.. ఏ భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో.. ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.

Post Published By: Vencateshg
Updated : 22 August 2024, 12:47 PM IST

Published : 
  • 22 August 2024, 12:47 PM IST

Topics : 

Exit mobile version