తెలంగాణాలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్ట్ ను ఆశ్రయించారు.