తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ.. అక్కడ అనుసరించిన వ్యూహాలపై మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన విధానాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో…సిట్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పారా ? లేదంటే నీళ్లు నమిలారా ? ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారా ?
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు
తెలంగాణ పాలిటిక్స్ను కుదిపేస్తున్న నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టెండర్ను రద్దు చేసినా..
హరీష్ రావు, కేటీఆర్ వంతు ముగిసింది. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్” ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిచారు.
ఏడాదిన్నర లో పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ చేసిన ప్రకటన ఒక్కసారి పార్టీ వర్గాల్లో జోష్ తీసుకొచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటలో ఉన్నారు.