కొలీజియంపై కేంద్రం వైఖరి.. దేశానికి ప్రాణాంతకం సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ నారీమన్ కీలకవ్యాఖ్యలు చేశారు. కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముంబై విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన బాంబే హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎమ్సి చాగ్లా ఏడో స్మారకోపన్యాసం చేశారు. […]

JUSTICE NARIMAN INTERESTING COMMENTS ON INDIAN COLLEGIUM