Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు ట్యాబ్‌ల కష్టాలు.. పని చేయని ట్యాబ్‌లతో ఇక్కట్లు..!

విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఏపీలో ట్యాబ్‌ల పంపిణీ చేపట్టినట్లు సీఎం జగన్ అప్పట్లో చెప్పారు. ఈ ట్యాబ్లెట్లకు మూడేళ్ల వారెంటీ ఉన్నట్లు, వాటిలో ఏమైనా సమస్యలొస్తే వారం రోజుల్లో సరి చేసి ఇస్తారని, లేదంటే కొత్తవి ఇస్తారని చెప్పారు.

Post Published By: narender Thiru
Updated : 3 September 2023, 7:46 PM IST

Published : 
  • 3 September 2023, 7:46 PM IST

Exit mobile version