మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మారక ముందు వరకూ ఉంటున్న సీఎం క్యాంపాఫీస్ ప్రగతిభవన్.. ఇక తనకు వద్దంటున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి. రాచరికానికి చిహ్నంగా, గడీలను గుర్తు చేసే ప్రగతి భవన్ లో తాను నివాసం ఉండబోనని తేల్చేశారు. దాన్ని జ్యోతిభాపూలే ప్రజాభవన్ గా పేరు మార్చినా.. రేవంత్ మాత్రం సీఎం క్యాంపాఫీస్ గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.

Telangana Chief Minister Revanth does not want Praja Bhavan!