త్వరలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల నుంచే కాంగ్రెస్.. బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్స యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
