తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్…సంచలనాలు సృష్టిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి…ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్నారు. అప్పుడే ప్రధాన మంత్రి రేసులోకి దూసుకొచ్చారు.
దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే – సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏ కొత్త సమీకరణం తెరపైకి వస్తుందో ఊహించడం చాలా కష్టం. ఒకప్పుడు కేవలం విద్యార్థి ఉద్యమంగా, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఒక పోరాటం.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన రాజకీయ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, విద్యా రంగంలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఢిల్లీ
భారత రాజకీయ చరిత్రలో నిన్న ఢిల్లీ వేదికగా ఒక నభూతో నభవిష్యతి అనే రేంజ్ అద్భుతం జరిగింది! గత 12 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతున్న, తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపి ప్రభుత్వానికి నిన్న ఎవరూ ఊహించని ఒక భారీ షాక్ తగిలింది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన పొలిటికల్ గాసిప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా?
సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.