మహారాష్ట్ర రాజకీయాలను బిట్ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్లో ఉన్నదెవరు…? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది…?