తెలంగాణలో అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, ఇబ్రహీంపట్నం, బోధన్ లో బీఆర్ఎస్ – కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.