వైసీపీలో జగన్ తర్వాత ఓ వెలుగు వెలిగారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు.