కాషాయ పార్టీలోకి విజయిసాయిరెడ్డి, ముహూర్తం ఫిక్స్ చేసిన బీజేపీ హైకమాండ్

వైసీపీలో జగన్ తర్వాత ఓ వెలుగు వెలిగారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు.

Post Published By: Vencateshg
Updated : 12 April 2025, 10:06 AM IST

Published : 
  • 11 April 2025, 10:04 PM IST

Exit mobile version