ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిలకు విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ మండిపడ్డారు.