సమయం లేదు మిత్రమా..! విపక్షాలకు ఏమాత్రం అవకాశమిచ్చినా మనం నిండా మునిగిపోతాం..ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేయకపోతే.. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మనకు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది. బయటకు తీయండి అస్త్రాలు.. మన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాదు.. కొత్త ఓటర్లు కూడా మనకే పట్టం కట్టాలి..ఆ దిశగా అందరూ పనిచేయాల్సిందే.. ఇది బీజేపీ అధినాకత్వం.. పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశం. బలంగా ఉన్న చోట ఎలాగో గెలుస్తాం.. అసలు బలహీనంగా ఉన్న చోటే.. మనం రాజకీయం మొదలు పెట్టాలి అంటూ కార్యకర్తల స్థాయి వరకు సందేశాలు పంపుతోంది కమలదళం.

BJP Ready For Lok Sabha Elections