ముంబై హీరోయిన్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని.. 15రోజులు నరకం చూపించారంటూ.. ముంబై హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.