దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘జైలర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏదంటే.. అది నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణం’. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన లైనప్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ‘హైవాన్’ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అటు బాలీవుడ్ లో
పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా గా సినీ ఇండస్ట్రీలో వార్ నడుస్తోంది. అప్పట్లో దంగల్ వర్సెస్ బాహుబలి.. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు ఎక్కువగా పోటీ పడిన పరిస్థితి మనం చూసాం.
యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్గా మారిన త్రిప్తి దిమ్రి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే అది కేవలం తన సినిమాల వల్ల కాదు..
శివ మనసులో శృతి’ మూవీతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న అందాల భామ రెజీనా కసాండ్రా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.
000 నుంచి 2 వేలకోట్లతో తెరకెక్కుతున్న హిందీ రామాయణం ఈ ఏడాది నవంబర్ లో రాబోతోంది. కట్ చేస్తే, ఆరునెలల గ్యాప్ తర్వాత రాజమౌళి రామాయణం చూడబోతున్నాం.
నేషనల్ క్రష్ మృణాల్ ఠాకూర్ కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా, బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమె తన ప్రయాణాన్ని టెలివిజన్ సీరియల్స్తో ప్రారంభించింది.
అమీషా పటేల్.. కేవలం హిందీలో మాత్రమే కాదు తెలుగులోనూ ఈమె పేరు బాగానే పాపులర్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ బద్రితో పాటు ఎన్టీఆర్ నరసింహుడు, బాలయ్యతో పరమవీర చక్ర లాంటి సినిమాలు చేసింది