JaiBheem Bharath Party: జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలోకి.. దీని వెనక బాబు స్కెచ్ ఉందా..?
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారి, ఆ తర్వాత జగన్పైనా, వైసీపీపైనా నిత్యం ఆరోపణలు చేసే దస్తగిరి.. జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పులివెందులను నుంచి జగన్పై పోటీ చేస్తానని ప్రకటించేశారు.