ఏపీ సీఎం జగన్ కూడా సిట్టింగులకే ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని జగన్ చాలాకాలం నుంచి చెబుతూవస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో సీట్లు ఈసారి సిట్టింగులకే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
