జగన్ నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా, నువ్వు చెయ్: షర్మిల సంచలనం
సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఎవరు ? అని నిలదీశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు అని మండిపడ్డారు.