YSRCP MLA’S: అమ్మో.. ఫోన్ కాల్ వచ్చిందా..? వైసీపీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి టెన్షన్
వైసీపీలో ఈసారి 80 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. దాంతో ఎవరికి తాడేపల్లి ఆఫీసు నుంచి కాల్ వస్తుందో.. వాళ్ళకు టిక్కెట్ ఇవ్వనట్టే అన్న పుకార్లు నడుస్తున్నాయి.