భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో మరో హై స్పీడ్ ప్రాంతీయ రైలు ను పట్టాలెక్కేందుకు రంగం సిద్ధం చేసింది. దేశ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. రాజధాని ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. ఏంటి ఆ రైలు.. దాని ప్రత్యేకతలు ఏంటి.. ఇందులో ఉండే సౌకర్యాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Another new train will be available for the passengers of India. Rapid X is a high-speed local metro-style train It is named as Namo Bharat