నేటి ఆధునిక యుగంలో ఫోన్ అనేది నిత్యవసర వస్తువులా మారిపోయింది. వినోదం నుంచి విజ్ఞానం వరకూ ఆహారం నుంచి అలంకరణ సామాగ్రి వరకూ అన్ని స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి ఫోన్ ఒక గంట సేపు మనతో లేకుంటే సతమతమై పోతూ ఉంటారు కొందరు. అదే ఫోన్ దొంగతనానికి గురైతే.. అంతే సంగతి. నిద్రాహారాలు మని దాని పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంతలా యాంత్రిక సంబంధం కలిగిన మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైతే అందులోని సమాచారం ఇతరులు దుర్వినియోగం చేయకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం.

Central Government New Technology