Medigadda Barrage: మేడిగడ్డ పరిశీలనకు రాబోతున్న కేంద్ర బృందం..

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృదం తెలంగాణకు రాబోతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో సెంట్రలవ్‌ వాటర్‌ బోర్డుకు రిపోర్ట్‌ ఇవ్వబోతోంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 2:26 PM IST

Published : 
  • 23 October 2023, 2:26 PM IST

Exit mobile version