తుఫాన్ ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా అనేక చోట్ల రహదారులు, ఇండ్లు నీట మునిగాయి. పలుచోట్ల రైలు మార్గాలు కూడా నీటిలోనే ఉండిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.