కొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తే.. ఇంకొన్ని ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంలో ఇండియా.. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు సంఘీభావం ప్రకటించింది. ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని తెలిపింది. అయితే, ఈ విషయంలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు.
