ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అగ్రస్థానం అయిన కేదార్నాథ్ ఆలయం నేడు శుక్రవారం అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఆలయ ప్రధాన అర్చకులు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తెరిచారు. హెలికాప్టర్ నుంచి ఆలయంపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
The doors of Kedarnath temple are open. Pilgrims flock to Kedarnath