ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్తో అధికార బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్లో భారత్ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ ఏకపక్షంగాముగించినా..వ్యూయర్షిప్లో మాత్రం సరికొత్త రికార్డ్ నమోదైంది.
