తెలుగమ్మాయి అరుదైన రికార్డు.. ఐసీసీ టీం ఆఫ్ ది టోర్నీలో శ్రీచరణి..!

మహిళల టీ20 ప్రపంచకప్-2026 ముగిసినా క్రికెట్ అభిమానుల్లో ఆ జోష్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో భారత్ నుంచి ఒకే ఒక్క క్రీడాకారిణి చోటు దక్కించుకుని దేశం గర్వించేలా చేసింది.

Post Published By: dialnews
Updated : 8 July 2026, 8:13 PM IST

Published : 
  • 8 July 2026, 8:13 PM IST

Exit mobile version