శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.