జార్ఖండ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. జార్ఖండ్ మొదటి ఇన్నింగ్స్లో 142 పరుగులకే ఆలౌటవగా.. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర.. పుజారా శతకంతో భారీస్కోరు దిశగా సాగుతోంది.