భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 400 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.