ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ఈ సీజన్లో ఒక్క విజయం కోసం వెంపర్లాడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమిపాలయింది. ఐపీఎల్ 2008 నుంచి 2023 వరకు ధోనీ కెప్టెన్సీలో తిరగులేని జట్టుగా ఉన్న సీఎస్కే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గతేడాది అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది సీఎస్కే. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది
చెన్నై సూపర్ కింగ్స్కు శుభవార్త అందింది. గాయం కారణంగా ఈ లీగ్లో తొలి రెండు వారాలు ఆటకు దూరమవుతాడని భావించిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఊహించిన దానికంటే ముందుగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది
మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి పోరుతో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కానుంది.
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటరయ్యి ఆరేళ్లు అవుతున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్న మిస్టర్ కూల్ రిటైర్మెంట్పై ఇప్పటికే చాలా ప్రశ్నలు వచ్చాయి
ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ సన్నాహకాలను మొదలుపెట్టింది. మిగతా ఫ్రాంచైజీల కన్నా ముందే తమ హోమ్ గ్రౌండ్ చెపాక్లో ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆటగాళ్లంతా
ఐపీఎల్ వస్తుందంటే చాలు కొంతమంది స్టార్ ఆటగాళ్లపైనే అభిమానుల చూపు ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు దాటిపోయినా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే, క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లీగ్లలో ఒకటైన ఐపీఎల్ కోసం అభిమానుల ఉత్సాహం అప్పుడే మొదలైంది.
భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 400 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.