జడ్డూ భాయ్ నయా హిస్టరీ టెస్టుల్లో 300 వికెట్లు

కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.

Post Published By: Vencateshg
Updated : 30 September 2024, 6:32 PM IST

Published : 
  • 30 September 2024, 6:32 PM IST

Exit mobile version