Jio Cinema: జియో సినిమాాలోనే క్రికెట్.. ఐదేళ్లపాటు హక్కులు దక్కించుకున్న సంస్థ..!
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18.. తాజాగా స్వదేశంలో వచ్చే ఐదేండ్లకు గాను టీమిండియా ఆడబోయే ద్వైపాక్షిక మ్యాచ్ల ప్రసార హక్కులనూ సొంతం చేసుకుంది. భారత క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ.. రూ.5,963 కోట్లకు దక్కించుకుంది.