IND VS ENG: రాంచీలో ఇద్దరు పేసర్లతో ఇంగ్లాండ్‌.. తుది జట్టు ఇదే

మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌ను జట్టు నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్. వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్, ఒలీ రాబిన్సన్ జట్టులోకి వచ్చారు. రాబిన్సన్‌కు ఈ సిరీస్‌లో రాంచీ టెస్టు తొలి మ్యాచ్ కానుంది.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 8:26 PM IST

Published : 
  • 22 February 2024, 8:26 PM IST

Exit mobile version